అత్యాచారం కేసులో లంచం తీసుకున్న DSP ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సబ్ ఇన్స్పెక్టర్గా డిమోట్ చేశారు.
డిమోట్ కావడానికి ముందు DSP విద్యా కిషోర్ శర్మ సస్పెన్షన్లో ఉన్నారు.
DSP విద్యా కిషోర్ శర్మ 5 లక్షలు లంచం తీసుకుంటున్న వీడియో ప్రభుత్వానికి అందడంతో సీఎం యోగి అతన్ని ఇన్స్పెక్టర్గా డిమోషన్ చేసారని యూపీ హోం శాఖ అధికారి ట్వీట్ చేసారు..
#UPCM @myogiadityanath जी ने जनपद रामपुर के तत्कालीन क्षेत्राधिकारी-नगर को रिश्वत लेने के आरोप में मूलपद पर प्रत्यावर्तित करने का निर्णय लिया है। pic.twitter.com/8M0fvXruVX
— HOME DEPARTMENT UP (@homeupgov) November 1, 2022
స్వామి వివేకానంద హాస్పిటల్ యజమాని, ఇన్స్పెక్టర్ రాంవీర్ యాదవ్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని గత ఏడాది ఓ మహిళ ఆరోపించింది. పోలీసులు ఆ మహిళ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు.
యూపీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి